చనిపోయిన దొంగ బయోపిక్ ఆ సినిమా!?
2019 సంవత్సరంలో తిరుచినాపల్లి జిల్లా లో ఉన్న లలితా జ్యూవెలరీ షో రూమ్ లో దొంగతనం జరిగింది. తిరువరూర్ మురుగన్ అనే గజ దొంగ ఆ దొంగతనాని కి పాల్పడ్డాడు. ఏకంగా 13 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని మరియు వజ్రాల ను అతడు లూటీ చేయడం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే. తమిళనాడు పోలీసులు చాలా కష్టపడి తిరువరూర్ మురుగన్ ను పట్టుకున్నారు. కేవలం ఆ ఒక్క దొంగతనం మాత్రమే కాకుండా తమిళనాడు […]