కరోనా సమయంలో పరీక్షలా.. రఘురామ మరో లేఖ

ఏపీలో అధికార పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. నవ హామీలు-వైఫల్యాల పేరుతో ఇప్పటివరకు సీఎం జగన్ కు తొమ్మిది లేఖలు రాసిన ఆయన.. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో వాటిని కొనసాగిస్తున్నారు. తాజాగా ఏపీలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఓ లేఖ రాశారు. ఇప్పటికే ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, కార్యదర్శులతో చర్చించి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను రద్దు చేశారని.. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఇంటర్ పరీక్షల […]

RRR and a never ending saga of blame games

YSRCP member and Narasapuram MP Raghu Ramakrishna Raju, more popularly known as the rebel minister of the YSRCP, has had a very conflicting relationship with the members of his own party, and with the Chief Minister of Andhra Pradesh – YS Jagan Mohan Reddy – itself. RRR started to go against almost everything that the […]

వైసీపీ కొంప ముంచుతున్న రఘురామకృష్ణరాజు ‘విధేయత’

ఇదేం విధేయత మహాప్రభో.. అంటూ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.. అదేనండీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అలియాస్ వైఎస్సార్సీపీ అలియాస్ వైసీపీ కార్యకర్తలు నెత్తీ నోరూ బాధుకుంటున్నారు రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాస్తున్న లేఖలు, చేస్తున్న వ్యాఖ్యల కారణంగా. విధేయత అంటే ఎలాక్కూడా వుంటుందా.? అని అంతా ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. రాజద్రోహం కేసులో అరెస్టయిన రఘురామ, బెయిల్ పొందారు.. బెయిల్ షరతుల నేపథ్యంలో మీడియాతో మాట్లాడకూడదు. అయితేనేం, ఆయన వైసీపీకి చెయ్యాల్సిన డ్యామేజ్.. చెయ్యాలనుకున్న […]

సీఎం జగన్‌ కు రఘురామ లేఖ

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డికి మరోసారి ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. సీపీఎస్ విధానం రద్దు విషయమై ఎన్నికల సమయంలో జగన్‌ ఉద్యోగులకు హామీ ఇచ్చాడు. తాను అధికారంలోకి వస్తే కేవలం 7 రోజుల్లోనే సీపీఎస్ విధానంను రద్దు చేస్తానంటూ జగన్ హామీ ఇచ్చాడు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా కూడా ఇప్పటి వరకు సీఎం సీపీఎస్‌ విధానం ను రద్దు చేసే విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రఘురామ ఆరోపించాడు. ఉద్యోగుల […]

Raghurama Krishnam Raju releases first video after his release in sedition case!

Controversial MP Raghu Rama Krishnam Raju, aka RRR, who kept his distance from News Channels and Media outlets since he was released on a bail, in connection with sedition charges made his appearance for the first time. As his first reaction after the Supreme Court granted him bail, RRR released a video in which he […]

రఘురామకి గాయాలు ఉన్నాయని ఆర్మీ ఆసుపత్రి చెప్పలేదు

వైకాపా రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ఆర్మీ ఆసుపత్రి కాలికి ఎడిమా మాత్రమే ఉందని పేర్కొంది. ఆయన కాలిపై ఉన్నవి గాయాలు కాదని, ఆయన గాయాల బారిన పడ్డట్లుగా ఆసుపత్రి వర్గాల వారు నిర్థారించలేదు అంటూ సీఐడీ అధికారులు పేర్కొన్నారు. రఘురామ కాలికి ఉన్న గాయాలు పోలీసు వారి కారణంగా అయినవి కాదని.. ఆయన పోలీసు వారి కస్టడీలో ఉండగ కూడా అయ్యింది కాదంటూ ఆర్మీ ఆసుపత్రి నిర్థారించింది. రఘురామకు జిల్లా జైలు డ్యూటీ డాక్టర్‌ ఎలాంటి […]

AP CID issues statement on Army Hospital report on RRR!

While hearing the bail petition of YSRCP Rebel MP Raghurama Krishnam Raju, the Supreme Court Judge read out the medical examination report of the MP submitted by the Secunderabad Army Hospital that says, RRR had fractures in his toe. Now the AP CID sleuths have reportedly countered the claims and said that the medical report […]

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ‘రాజకీయం’.. కేరాఫ్ ఢిల్లీ..

రాజద్రోహం కేసులో అరెస్టయిన నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా, అనారోగ్య సమస్యల కారణంగా ఆర్మీ ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జి అవడం కాస్త ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఇక, ఈరోజు రఘురామ, ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవడంతోనే సరాసరి హస్తిన విమానమెక్కేశారు.. అదీ ప్రత్యేక విమానం కావడం గమనార్హం. తన ఆరోగ్య పరిస్థితిపై ఆర్మీ ఆసుపత్రి ‘కమాండర్’కి రఘురామ ఓ లేఖ రాయడం, ఆ లేఖలో రఘురామ […]

రఘురామ డిశ్చార్జి.. నేరుగా ఎయిమ్స్ కు..

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రి నుంచి బుధవారం డిశ్చార్జి అయ్యారు. అనంతరం నేరుగా ఢిల్లీ వెళ్లారు. ఆర్మీ ఆస్పత్రి నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఎంపీ.. అక్కడ నుంచి విమానంలో ఢిల్లీ వెళ్లి.. తదుపరి చికిత్స కోసం ఎయిమ్స్ లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణలపై ఏపీ సీఐడీ అధికారులు ఆయన పుట్టినరోజు నాడే హైదరాబాద్ లోని స్వగృహంలో అరెస్టు చేసి గుంటూరు తరలించిన సంగతి తెలిసిందే. […]

ఇంతకీ రఘురామ ఆరోగ్య పరిస్థితి ఎలా వుంది.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి బెయిల్ అయితే సుప్రీంకోర్టు మంజూరు చేసిందిగానీ, ఆయన బెయిల్ మీద విడుదలయ్యేందుకు మాత్రం ఇంకా ఇబ్బందులు ఎదురవుతూనే వున్నాయి. ఆర్మీ ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జి అయితే, బెయిల్ మీద విడుదలవడంపై స్పష్టత వస్తుంది. ఆర్మీ ఆసుపత్రి డిశ్చార్జి సమ్మరీ ఇస్తే, తగిన నిర్ణయం తీసుకుంటామని సీఐడీ కోర్టు చెప్పినట్లు రఘురామ తరఫు న్యాయవాదులు అంటున్నారు. మరోపక్క, తనను కొద్ది రోజులు ఆర్మీ ఆసుపత్రిలోనే వుంచాలంటూ రఘురామ, ఏకంగా ఆర్మీ ఆసుపత్రి […]

ఇంతకీ రఘురామ ఆరోగ్య పరిస్థితి ఎలా వుంది.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి బెయిల్ అయితే సుప్రీంకోర్టు మంజూరు చేసిందిగానీ, ఆయన బెయిల్ మీద విడుదలయ్యేందుకు మాత్రం ఇంకా ఇబ్బందులు ఎదురవుతూనే వున్నాయి. ఆర్మీ ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జి అయితే, బెయిల్ మీద విడుదలవడంపై స్పష్టత వస్తుంది. ఆర్మీ ఆసుపత్రి డిశ్చార్జి సమ్మరీ ఇస్తే, తగిన నిర్ణయం తీసుకుంటామని సీఐడీ కోర్టు చెప్పినట్లు రఘురామ తరఫు న్యాయవాదులు అంటున్నారు. మరోపక్క, తనను కొద్ది రోజులు ఆర్మీ ఆసుపత్రిలోనే వుంచాలంటూ రఘురామ, ఏకంగా ఆర్మీ ఆసుపత్రి […]

Raghurama to walk free only after 4 days

Despite the Supreme Court’s ruling that renegade YSRCP MP Raghuramakrishnam Raju be given the bail, it could take another four days for the MP to walk free. According to Raghuramakrishnam Raju’s counsel Lakshminarayana, there are several procedural issues and that the release could actually happen four days later. He said that a sureties petition was […]

ఎంపీ రఘురామకు బెయిల్.. ఇంతకీ ‘టార్చర్’ నిజమేనా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి సర్వోన్నత న్యాయస్థానం ‘రాజద్రోహం’ కేసులో బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఆయన మీడియాతో ఈ కేసుకి సంబంధించిగానీ, ఇతర విషయాల గురించి గానీ మాట్లాడకూడదని న్యాయస్థానం ఆదేశించడం గమనార్హం. విచారణ కోసం పిలిస్తే వెళ్ళాలనీ, దర్యాప్తుని ప్రభావితం చేయకూడదనీ సర్వోన్నత న్యాయస్థానం షరతులు విధించింది. కాగా, రాజద్రోహం కేసులో రఘురామను అరెస్టు చేసిన ఏపీ సీఐడీ ఆయన విషయంలో దురుసుగా ప్రదర్శించి, ఆయన శరీరంపై గాయాలవడానికి కారణమైందన్న అభిప్రాయానికి సర్వోన్నత న్యాయస్థానం […]

నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది : రఘురామ

ఎంపీ రఘురామ కృష్ణం రాజు ను సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సికింద్రబాద్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు మార్గంలో ఆయన్ను ఏపీ సీఐడీ అధికారులు మరియు పోలీసులు సికింద్రాబాద్‌ తీసుకు వచ్చారు. రాత్రి 11 గంటల సమయంలో రఘురామ తిరుమలగిరిలోని ఆర్మీ ఆసుపత్రిని చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ పెద్ద ఎత్తున ఉన్న మీడియా తో ఆయన మాట్లాడే ప్రయత్నం చేశాడు. తనను కొట్టారని తన కాళ్లకు గాయాలు అయ్యాయంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. […]

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అరెస్టు వెనుక కథ ఇదీ.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు.. అంటూ గత కొంతకాలంగా మీడియాలో వార్తా కథనాల్ని చూస్తూనే వున్నాం. ఇంచుమించు ప్రతిరోజూ రచ్చబండ పేరుతో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా, వైఎస్ జగన్ ప్రభుత్వంపైనా విమర్శలు చేస్తూనే వున్నారాయన. ఆయన విమర్శల్లో కొన్ని సార్లు సహేతుకమైన విమర్శలూ వుంటున్నాయి. అందుకే, రచ్చబండ కార్యక్రమం అంతలా ఫేమస్ అయ్యింది. సరే, తనను పార్టీ నుంచి బయటకు పంపేందుకు సొంత పార్టీలో […]

ఎవరి ప్రోద్భలంతో రఘురామ ఆ పని చేశారు.?

ఏపీ సీఐడీ, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి, హైద్రాబాద్ నుంచి ఆంధ్రపదేశ్ తీసుకెళ్ళింది. కోర్టు ఆదేశాలతో నిన్నమెజిస్ట్రేట్ ముందు ఆయన్ని హాజరు పరచలేకపోయారు. ఇటీవల బైపాస్ సర్జరీ జరిగిన దరిమిలా, అవసరమైన మందుల్ని అందించడంతోపాటు, ఇతరత్రా సౌకర్యాలూ ఆయనకు అధికారులు కల్పించాలని హైకోర్టు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఇంకోపక్క, రఘురామను ఏపీ సీఐడీ నిన్న రాత్రి ప్రశ్నించిందట.. ఈ రోజు ఉదయం కూడా ప్రశ్నిస్తోందట. ఈ విషయాన్ని వైసీపీ అనుకూల మీడియానే పేర్కొంటోంది. పైగా, ఆ […]

వైఎస్ ‘కాపు’ అయితే.. జగన్ ‘రెడ్డి’ ఎలా అయ్యాడు?: ఎంపీ రఘురామకృష్ణ రాజు

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు మరోసారి వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రెడ్డి కులంపై వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనపై సోషల్ మీడియా ద్వారా దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘పోకిరి సినిమాలో ప్రకాశ్ రాజ్‌ అన్నట్టు గిల్లితే గిల్లుంచుకోవాలా? వాయిస్ వినిపించకూడదా? ఆపండ్రా… ఈ ఎదవ చెత్త’’ అని అన్నారు. రెడ్డి కులంపై వ్యాఖ్యానిస్తూ.. ‘మీకు మీరే అనేసుకుంటే సరిపోతుందా? […]

బిజ్జల అంటూ సజ్జలపై రఘురామ ఫైర్

వైఎస్సార్ సీపీలోనే ఉంటూ పార్టీపైనా.. సీఎం జగన్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేసే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఏయ్ సజ్జలా ఎవడ్రా నువ్వు.. రాస్కెల్ అంటూ మండిపడ్డారు. బుద్ధి తెచ్చుకో.. పిచ్చిపిచ్చి వేషాలు వేయకు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టడం కోసం సోషల్ మీడియాలో ప్రత్యేకంగా మనుషులను నియమించారని ఆరోపించారు. సోమవారం రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన రఘురామ.. అత్యంత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. […]