ఎట్టకేలకు ఏపీకి శ్రీలక్ష్మి.. సీఎంఓలో కీలక పోస్టు?
సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ కు బదిలీ అయ్యారు. దాదాపు ఏడాదిన్నరగా విశ్వప్రయత్నాలు చేసిన ఆమె.. తాజాగా అనుకున్నది సాధించారు. ఓబుళాపురం మైనింగ్ అక్రమాల కేసుతోపాటు వైసీపీ అధినేత జగన్ కేసుల్లో జైలుపాలైన శ్రీలక్ష్మి.. చివరకు బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ సర్వీసులో జాయిన్ అయ్యారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత ఆమెను తెలంగాణ కేడర్ కు కేటాయించారు. అప్పుడు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఉండటంతో ఆమె అక్కడకు వెళ్లడానికి ఆసక్తి చూపించలేదు. […]